ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారు: గద్దె రామ్మోహన్

ABN, First Publish Date - 2020-09-30T18:02:11+05:30

ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారు: గద్దె రామ్మోహన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని టీడీపీ నేత గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. టీడీపీ హయంలో అన్ని వర్గాల వారు ఈ కార్పొరేషన్ల ద్వారా ఉపాధి పొందారని చెప్పారు. జగన్ కార్పొరేషన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించి ప్రజలను మోసం‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలుగా ఎస్సీ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఆనంద్ సూర్య నిరసన దీక్షతో అయినా ప్రభుత్వం కార్పొరేషన్లను పటిష్ఠం చేయాలన్నారు. 

Updated Date - 2020-09-30T18:02:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising