ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన : బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వాయిదా

ABN, First Publish Date - 2020-08-15T01:34:04+05:30

నగరంలోని స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : నగరంలోని స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో నిందితుల బెయిల్ పిటిష‌న్‌పై కోర్టు ఇవాళ విచారించింది. సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు సోమ‌వారానికి వాయిదా వేసింది. ముగ్గురు నిందితుల‌ను కస్టడికి ఇవ్వాల‌ని పోలీసుల పిటిష‌న్‌లో కోరారు. ప్రస్తుతం నిందితులు మ‌చిలీప‌ట్నం స‌బ్‌జైలులో ఉన్నారు. ర‌మేష్ ఆస్పత్రి ఎండీ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై విచారణను కోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-08-15T01:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising