ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన దురదృష్టకరం: ఆళ్లనాని

ABN, First Publish Date - 2020-08-09T18:19:57+05:30

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి ఆళ్లనాని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌ ఘటన చాలా దురదృష్టకరమని మంత్రి ఆళ్లనాని అన్నారు. విజయవాడలో ఆదివారం తెల్లవారు జామున స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే సంఘటనా ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్‌ స్పందించారని.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారని చెప్పారు. స్వర్ణ ప్యాలెస్‌లో 30 మంది బాధితులు కరోనా చికిత్సపొందుతున్నారని, 10 మంది మృతి చెందగా మరో 20 మందికి వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జరిగిన ప్రమాదంపై కలెక్టర్, అధికారులతో సమీక్ష చేస్తున్నామని, సమీక్ష ముగిసిన తర్వాత అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఆళ్లనాని చెప్పారు.

Updated Date - 2020-08-09T18:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising