ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీలో అక్రమాలపై విచారణ కోసం స్వామి పిల్‌

ABN, First Publish Date - 2020-09-03T07:44:25+05:30

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో జరిగిన అక్రమాలపై కాగ్‌ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సత్యపాల్‌ సభర్వాల్‌తో కలిసి తాను ఈ పిల్‌ వేసినట్టు ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. టీటీడీలో జరిగిన అక్రమాలు, టీటీడీ ఖాతాల లావాదేవీలపై కాగ్‌ ఆడిట్‌ చేయించాలని వారు కోరారు.


Updated Date - 2020-09-03T07:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising