19మంది ఏఎల్ఓల సస్పెన్షన్
ABN, First Publish Date - 2020-02-24T09:18:24+05:30
కార్మికశాఖలోని 19మంది అసిస్టెంట్ లేబర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ జి.రేఖారాణి ఆదేశాలిచ్చారు. అసంఘటిత కార్మికుల పెన్షన్లకు సంబంధించి ప్రధానమంత్రి శ్రమయోగి మాంధాన్
- కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): కార్మికశాఖలోని 19మంది అసిస్టెంట్ లేబర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ జి.రేఖారాణి ఆదేశాలిచ్చారు. అసంఘటిత కార్మికుల పెన్షన్లకు సంబంధించి ప్రధానమంత్రి శ్రమయోగి మాంధాన్ యోజన(పీఎం-ఎ్సవైఎం) లక్ష్యాలను అధిగమించని అధికారులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లక్ష్యాలను చేరుకోకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Updated Date - 2020-02-24T09:18:24+05:30 IST