ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లారు: బీజేపీ

ABN, First Publish Date - 2020-05-27T01:23:41+05:30

సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లారు: బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైసీపీ నేతలపై బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు కొలీజియాన్ని తప్పుపట్టేవరకు వైసీపీ వాళ్లు వెళ్లిపోయారని, ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని శ్రీనివాసరాజు అన్నారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, న్యాయవ్యవస్థపై కామెంట్లు చేయడం మంచిపద్ధతి కాదని శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చిందని, అలాగని సుప్రీంకోర్టును రద్దు చేస్తామనలేదని శ్రీనివాసరాజు గుర్తు చేశారు.


Updated Date - 2020-05-27T01:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising