ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ వ్యక్తిగత స్వార్ధం కోసం ఏపీని నాశనం చేస్తున్నారు: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2020-10-07T18:46:51+05:30

విజయవాడ: అమరావతి మహిళా జేఏసీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతి మహిళా జేఏసీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని మహిళా జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు. జగన్ వ్యక్తిగత స్వార్ధం కోసం ఏపీని నాశనం చేస్తున్నారని సుంకర పద్మశ్రీ విమర్శించారు. అమరావతి రాజధానికి అన్ని పార్టీలు మద్దతు పలికాయన్నారు. కేంద్రం సరైన సమయంలో సానుకూలంగా స్పందిస్తుందని నిర్మల చెప్పారు. సీఎం జగన్‌ ఇప్పటికైనా అమరావతిపై తన తీరు మార్చుకోవాలని పద్మశ్రీ సూచించారు.

Updated Date - 2020-10-07T18:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising