ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

107 మంది రైతులు చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2020-12-03T19:35:24+05:30

అమరావతి: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అమరావతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని అమరావతి జేఏసీ మహిళా నేత సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు. 107 మంది రైతులు చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా కొనసాగాలన్నారు. రాజధాని తరలిస్తే సీఎం జగన్‌కి పుట్టగతులుండవని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-03T19:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising