ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డ అనవసరంగా హడావుడి చేశారు: సుందరరామ శర్మ

ABN, First Publish Date - 2020-06-23T13:59:55+05:30

కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరంగా హడావుడి చేశారని ఏపీ కాంగ్రెస్‌ నేత సుందరరామ శర్మ అన్నారు. ఏబీఎన్‌ చర్చావేదికలో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోర్టు తీర్పు తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అనవసరంగా హడావుడి చేశారని ఏపీ కాంగ్రెస్‌ నేత సుందరరామ శర్మ అన్నారు. ఏబీఎన్‌ చర్చావేదికలో ఆయన మాట్లాడారు. తీర్పు అనుకూలంగా వచ్చాక నిమ్మగడ్డ కొంత సంయమనం పాటించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత మాత్రమే ఎస్‌ఈసీది అయితే.. కరోనాపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారని సుందరరామ శర్మ ప్రశ్నించారు.

Updated Date - 2020-06-23T13:59:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising