ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు, రైతు కూలీలు.. 200 రోజులుగా దీక్ష చేస్తున్నారు: సుధాకర్‌రావు

ABN, First Publish Date - 2020-07-02T17:12:05+05:30

అమరావతి: రైతులు, రైతు కూలీలు, మహిళలు ధర్నాలు, దీక్షలు 200 రోజులుగా చేసున్నారని అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతులు, రైతు కూలీలు, మహిళలు ధర్నాలు, దీక్షలు 200 రోజులుగా చేసున్నారని అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు. ఉద్యమంలో 68 వరకు మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కాబట్టి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలన్నారు. రాష్ట్రంలో 82 శాతం ప్రజలు అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. జులై 4 న 200 నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారని సుధాకర్ పేర్కొన్నారు. జులై 4న అమరావతికి మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల నేతలు కూడా జూమ్ ద్వారా... రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారని సుధాకర్ పేర్కొన్నారు.


Updated Date - 2020-07-02T17:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising