ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషాదం: పోలీసులు కేసు పట్టించుకోలేదని వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-10T20:44:08+05:30

ఎర్రగుంట్ల శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓబులేసు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఎర్రగుంట్ల శాంతినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓబులేసు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారం క్రితం కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందని ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ బయట వాహనరాకపోకలు అడ్డుకున్నాడని ఓబులేసుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విషయంపై ప్రతిరోజు స్టేషన్‌కు పిలిచి హింసిస్తున్నారన్న మనస్తాపంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య దానమ్మ ఆరోపించింది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతోనే ఒబులేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-07-10T20:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising