ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు: కన్నబాబు

ABN, First Publish Date - 2020-03-29T22:12:32+05:30

అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఎంపెడాతో కలిసి నిర్ణయించిన ధరకే రొయ్యలు కొనాలన్నారు. ఆక్వా రంగంలో 50శాతం కూలీలను అనుమతించాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అధిక ధరలకు నిత్యావసరాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. ఎంపెడాతో కలిసి నిర్ణయించిన ధరకే రొయ్యలు కొనాలన్నారు. ఆక్వా రంగంలో 50శాతం కూలీలను అనుమతించాలన్నారు. వ్యవసాయ, అనుబంధ యూనిట్లకు అనుమతి ఇచ్చామని, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-03-29T22:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising