ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న పల్లె వెలుగు’గా వీధిలైట్ల ప్రాజెక్టు

ABN, First Publish Date - 2020-07-08T08:30:11+05:30

రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్ల ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్ల ప్రాజెక్టుకు ‘జగనన్న పల్లె వెలుగు’గా పేరు మారుస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేపట్టడంతో అప్పట్లో ‘చంద్రకాంతి’గా పిలిచేవారు.  

Updated Date - 2020-07-08T08:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising