ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులపై రాళ్ల దాడి చేసిందెవరు?.. చేయించిందెవరు?

ABN, First Publish Date - 2020-12-08T00:52:45+05:30

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 356 రోజులగా దీక్ష చేస్తున్నారు. అయితే ఈ దీక్షా శిబిరంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 356 రోజులగా దీక్ష చేస్తున్నారు. అయితే ఈ దీక్షా శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడి కావాలని చేశారని రాజధాని రైతులు అంటున్నారు. ఏపీ రాజధానిలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న నేపథ్యంలో ‘‘అమరావతి దీక్షా శిబిరంపై రాళ్ల దాడి ఏంటి?. రైతులపై రాళ్ల దాడి చేసిందెవరు..? చేయించిందెవరు..?. ఒక ఉద్యమంపై మరో ఉద్యమం పేరుతో దాడి ఉద్దేశం ఏమిటి?. పాలకపక్షం ఫ్రస్టేషనా..  కుతంత్రం కూలిపోతుందనే భయమా?. పోటీ ఉద్యమానికి పోలీసులు ఎలా అనుమతిస్తున్నారు..?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2020-12-08T00:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising