ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర పరిస్థితి దారుణం: పురందేశ్వరి

ABN, First Publish Date - 2020-12-27T07:37:04+05:30

రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకురావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకురావడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రానున్న కేంద్ర బడ్జెట్‌ కోసం సలహాలు తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలతో తాను భేటీ అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో పరిస్థితులపై, కక్షపూరిత రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు.

Updated Date - 2020-12-27T07:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising