ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోంది: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2020-09-03T21:26:55+05:30

రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదుబదిలీ పథకం అంటున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జన్సీ దిశగా నడుస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి కొత్తగా నగదుబదిలీ పథకం అంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన రాజకీయభిక్షతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు బూతులమంత్రిగా ఉన్న వ్యక్తి ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడని మండిడపడ్డారు. సీఎం జగన్ ఆనందం కోసం టీడీపీ వాళ్లను తిట్టడం మానేసి.. గుడివాడలో పేకాట కేంద్రాలను ఎమ్మెల్యే నాని మూసేయిస్తే మంచిదని సూచించారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో వసంత కృష్ణప్రసాద్ అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని, కృష్ణప్రసాద్ మిడిసిపడటం మానేసి తన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలన్నారు. సజ్జా అజయ్ పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలేనని దేవినేని ఉమ అన్నారు.

Updated Date - 2020-09-03T21:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising