ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా దానం చేయండి: గవర్నర్‌

ABN, First Publish Date - 2020-08-15T10:32:16+05:30

కొవిడ్‌-19 సోకి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 సోకి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. కొవిడ్‌ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహాయం అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా రాజ్‌భవన్‌లో ఏటా సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఎట్‌ హోం కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేశారు. 

Updated Date - 2020-08-15T10:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising