ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటితో ముగియనున్న శ్రీవారి వసంతోత్సవాలు

ABN, First Publish Date - 2020-04-07T12:56:47+05:30

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: మూడు రోజులుగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా నేడు మలయప్ప స్వామివారికి, శ్రీరాములవారికి, శ్రీకృష్ణుడికి స్నపన తిరుమంజసం కార్యక్రమాన్ని ఆలయ అర్బకులు నిర్వహించనున్నారు. రేపు కల్యాణోత్సవం సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం శ్రీవారికి ఏకాంతంగానే టీటీడీ పూజా కైంకర్యాలు నిర్వహిస్తోంది. కాగా.. లాక్‌డౌన్ మరికొద్ది రోజులు కొనసాగనున్న నేపథ్యంలో శ్రీవారి దర్శనం భక్తులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-07T12:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising