ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

ABN, First Publish Date - 2020-03-31T12:08:29+05:30

శ్రీవారి దర్శనాల రద్దు ఏప్రిల్‌ 14 వరకు పొడిగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాల నిలుపుదలను ఏప్రిల్‌ 14వ వరకు పొడిగిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తొలుత మార్చి 20 నుంచి 27 వరకు శ్రీవారి దర్శనాలను రద్దు చేసి భక్తులెవ్వరు తిరుమలకు రాకుండా ఘాట్‌రోడ్లు మూసివేశారు. ఆ తర్వాత 31 వరకు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. తాజాగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ఉండడంతో శ్రీవారి దర్శనాలను కూడా అప్పటివరకు నిలుపుదల చేస్తున్నట్టు సోమవా రం టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహనసేవను రద్దుచేసి శ్రీరామనవమి ఆస్థానం, 3న శ్రీరామ పట్టాభిషేక వేడుకలను, 5 నుంచి 7 వరకు జరుగనున్న వార్షిక వసంతోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2020-03-31T12:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising