ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై వైసీపీ దాడి

ABN, First Publish Date - 2020-03-14T01:04:10+05:30

57 వార్డులో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు చేశాయి. అంతేకాదు నామినేషన్‌ వేయకుండా శ్రీనివాసరావును వైసీపీ నేతలు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: 57 వార్డులో వైసీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు చేశాయి. అంతేకాదు నామినేషన్‌ వేయకుండా శ్రీనివాసరావును వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ నేతల దాడిలో శ్రీనివాసరావు గాయపడ్డారు. వెంటనే ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును కోవెలమూడి రవీంద్ర, నసీర్‌, మ్యాని పరామర్శించారు.

Updated Date - 2020-03-14T01:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising