కుప్పమైనా.. మంగళగిరైనా చర్చకు సిద్ధం: శ్రీకాంత్రెడ్డి
ABN, First Publish Date - 2020-06-06T21:29:20+05:30
అమరావతి: సీఎం జగన్ పాలనపై చర్చకు తాను సిద్ధమని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కుప్పంలోనైనా, మంగళగిరిలోనైనా చర్చకు సిద్ధమన్నారు.
అమరావతి: సీఎం జగన్ పాలనపై చర్చకు తాను సిద్ధమని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కుప్పంలోనైనా, మంగళగిరిలోనైనా చర్చకు సిద్ధమన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంటే ఆఫీస్ బాయ్లకే ఎక్కువ జ్ఞానం ఉంటే.. వారితోనైనా చర్చకు సిద్ధమని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ప్రకటించారు.
Updated Date - 2020-06-06T21:29:20+05:30 IST