ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పారదర్శక పాలన: స్పీకర్‌ సీతారాం

ABN, First Publish Date - 2020-07-12T11:25:00+05:30

రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శనివారం శ్రీనివాసాచార్యులపేట, దన్నానపేట, జొన్నవలస, గాజులకొల్లివలసల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆమదాలవలస: రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. శనివారం శ్రీనివాసాచార్యులపేట, దన్నానపేట, జొన్నవలస, గాజులకొల్లివలసల్లో రైతుభరోసా కేంద్రాలు, పాఠశాల, హెల్త్‌ సబ్‌సెంటర్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్‌ రాష్ట్రంలో అవినీతి లేనిపాలన చేస్తున్నారన్నారు. రైతు భరోసాకేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయన్నారు.


గత ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరుతో పాఠశాలలను మూసి వేసిందన్నారు. కార్యక్రమంలో డీఈవో చంద్రకళ, తహసీల్దార్‌ జి.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకటరాజు, ఆర్వీఎం పీవో పైడి వెం కటరమణ, డీఈ పి.ధర్మారావు, నాయకులు తమ్మినేని చిరంజీవినాగు, శ్రీరామమూర్తి, జి.ప్రభాకరరావు, ధన్నాన సత్యానారాయణ, జగన్నాఽథం,  పేడాడ వెంకట సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T11:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising