ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16న విద్యుత్‌ ఉద్యోగుల భారీ ర్యాలీ

ABN, First Publish Date - 2020-11-14T03:08:39+05:30

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు విద్యుత్‌ భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.

రిలే దీక్షల్లో ప్రసంగిస్తున్న పురుషోత్తమరావు, జేఏసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 13: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు విద్యుత్‌ భవన్‌లో విద్యుత్‌ ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో సెంట్రల్‌ డిస్కం జేఏసీ చైర్మన్‌ సీహెచ్‌ పురుషోత్తమరావు మాట్లాడుతూ ట్రాన్స్‌కో యాజమాన్యం విద్యుత్‌ సౌధలో ఉద్యోగులపై అనుచితంగా వ్యవహరించటం సరికాదని అన్నారు. విద్యుత్‌ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఈనెల 16న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.వెంకటేశ్వర్లు, కేవీ సురేష్‌, ఎం.వీరాంజనేయులు, రాజేష్‌ఖన్నా, రవిశంకర్‌, నరసింహారావు, నాగబ్రహ్మచారి తదితరులున్నారు. 

Updated Date - 2020-11-14T03:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising