ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-12-04T05:08:08+05:30

ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం ఈ నెల 5న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, డిసెంబరు 3: ట్రిపుల్‌ ఐటీల్లో (ఆర్జీయూకేటీ సెట్‌) ప్రవేశాల కోసం ఈ నెల 5న పరీక్ష నిర్వహించనున్నట్టు డీఈవో చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 60 కేంద్రాలను సిద్ధం చేశాం. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తాం. మొత్తంగా 6,785 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గత నెల 28న తీసుకున్న హాల్‌టిక్కెట్లతోనే హాజరు కావాలి’ అని ఆమె సూచించారు.

Updated Date - 2020-12-04T05:08:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising