ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోను ఢీకొన్న కారు

ABN, First Publish Date - 2020-11-22T05:29:17+05:30

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై నన్నూరు గ్రామ సమీపంలో నారాయణ కాలేజీ ఎదురుగా శనివారం ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడుగురికి గాయాలు 

ఓర్వకల్లు, నవంబరు 21: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-40పై నన్నూరు గ్రామ సమీపంలో నారాయణ కాలేజీ ఎదురుగా శనివారం ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. నంద్యాల నుంచి కర్నూలు వెళ్తున్న ఆటోను బనగానపల్లె నుంచి వస్తున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న నంద్యాల పట్టణం మిట్నాల కాలనీకి చెందిన షేక్‌ మహమ్మద్‌ హుశేన్‌, కేవీ లలిత, కేవీ జగన్‌ మోహన్‌, హనుమంతు కుమార్‌, శ్రీహర్ష, సీతారామయ్య, కారులో ప్రయాణిస్తున్న బనగానపల్లెకు చెందిన నారాయణరెడ్డికి గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2020-11-22T05:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising