ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్నతోడు’ అమలులో చిత్తశుద్ధి లేదు

ABN, First Publish Date - 2020-11-27T04:59:06+05:30

జగనన్న తోడు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయ డం తప్ప అమలు, లబ్ధిదారులకు మేలు చేయడంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు.

మాట్లాడుతున్న నిమ్మక జయకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొండ: జగనన్న తోడు పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేయ డం తప్ప  అమలు, లబ్ధిదారులకు మేలు చేయడంపై  చిత్తశుద్ధి కనిపించడం లేదని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ  ఆరోపించారు. గురువారం పాలకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బ్యాంకుల నుంచి ప్రజలకు ఇచ్చే రుణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలి కాని ఇక్కడ హామీ ఇవ్వకుండా రుణాలిచ్చేయండి అంటూ లబ్ధిదారులకు సూచించడం ప్రజ ల్ని వంచించడమేనన్నారు.కేంద్రం ఇస్తున్న నిధులకు అదనంగా ఒక్క రూపాయి కూడా చేర్చకపోగా అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

Updated Date - 2020-11-27T04:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising