ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రోజుల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి

ABN, First Publish Date - 2020-08-14T12:01:28+05:30

మండలంలోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలతో తల్లీకొడుకులు కరోనా లక్షణాలతో మృతి చెందా రు. జిల్లా కేంద్రంలోని ఒకే ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స పొందా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రపుకొత్తూరు, ఆగస్టు 13:  మండలంలోని ఓ గ్రామంలో కరోనా లక్షణాలతో తల్లీకొడుకులు  కరోనా లక్షణాలతో మృతి చెందా రు. జిల్లా కేంద్రంలోని ఒకే ఆసుపత్రిలో ఇద్దరూ చికిత్స పొందారు. తొలుత కొడుకు (42) సోమవారం మృతి చెందగా.. తల్లి (75) బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తల్లీకొడుకుల మృతితో  ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. 


 కొవ్వొత్తులతో సంతాపం

తల్లీకొడుకులు రెండురోజుల వ్యవధిలో మృతి చెందడంతో గురు వారం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ గోవిందు పాపారావు ఆధ్వర్యంలో మృతులకు  సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-08-14T12:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising