ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వమే ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-27T05:16:20+05:30

కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేటు టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేటు టీచర్ల యూనియన్‌ రాజాం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు జె.మోహనరావు, కె.అప్పారావు డిమాండ్‌ చేశారు.

మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాజాం రూరల్‌: కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రైవేటు టీచర్లను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రైవేటు టీచర్ల యూనియన్‌ రాజాం నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు జె.మోహనరావు, కె.అప్పారావు డిమాండ్‌ చేశారు. రాజాంలో గురువారం వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డోలపేట కూడలి నుంచి నాలుగురోడ్ల కూడలి వరకూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.  ఎనిమిది నెలలుగా ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు చెప్పారు.  ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్‌, గణేష్‌, మన్మథరావు, ఢిల్లీశ్వర్రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-11-27T05:16:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising