ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన జాతి భవిష్యత్‌ సంపద బాలలే...!

ABN, First Publish Date - 2020-11-16T04:41:34+05:30

మన జాతి భవిష్యత్‌ సంపద నేటి బాలలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, నవంబరు 15:  మన జాతి భవిష్యత్‌ సంపద నేటి బాలలే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు అన్నారు. ఆయన శనివారం నెహ్రూ జయంతి సందర్భంగా నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని కోరారు.


పలాస: కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో నెహ్రూ జయంతి పురస్కరించుకొని శనివారం చైల్డ్‌ లైన్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వ హించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శివరామిరెడ్డి బాలల హక్కుల పరిరక్షణకు చైల్డ్‌లైన్‌ చేస్తున్న కృషిని అభినందించారు. మందస: మందస దేవరవీధిలో ఆదివారం బాలల దినోత్సవం పురస్కరించుకొని బాలల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.శివాజీ, లాస్యప్రియ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బాలలు హర్షిత, హాసిని, అవినాష్‌, వర్షిణి, ప్రదీప్‌సాహు, ఆర్‌.దిలీప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-16T04:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising