ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2020-12-31T05:21:02+05:30

అంబేడ్కర్‌ యూనివర్సిటీలో స్పెషల్‌ బీఈడీ, ఎంసీఏ విద్యార్థు లకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాం డ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల: అంబేడ్కర్‌ యూనివర్సిటీలో స్పెషల్‌ బీఈడీ, ఎంసీఏ విద్యార్థు లకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాం డ్‌ చేశారు. ఈ మేరకు  వర్సిటీ  ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. వర్సిటీ అధికారుల తప్పిదంతో స్పెషల్‌ బీఈడీ, ఎంసీఏ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఇప్పటి వరకు మంజూరు కాలేదన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె.రఘుబా బుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ బూరె నరేంద్ర చక్రవర్తి, వర్సిటీ ఏబీవీపీ ఇన్‌చార్జి వెంగోటి పులిరాజు, మధు, ప్రశాంత్‌, పద్మ, హరీష్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2020-12-31T05:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising