ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2020-10-01T15:07:40+05:30

జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస దగ్గర గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగివున్న డీసీఎంను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సోంపేట నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్రి మాధవరావు (34), నెల్లిమర్ల డిల్లీరావు (36)గా గుర్తించారు. 

Updated Date - 2020-10-01T15:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising