ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళంలో నాటు బాంబుల కలకలం

ABN, First Publish Date - 2020-10-04T14:26:38+05:30

శ్రీకాకుళం : జిల్లాలోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం : జిల్లాలోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన నిందితులను ఎర్ర రాజేష్, నవీన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు..? ఎవరికోసం పెట్టారు..? ఈ ఇద్దరి వెనుక ఏమైనా గ్యాంగ్ ఉందా..? ఇంతకీ ఆ ఇద్దరు నిందితులు ఏ ప్రాంతానికి చెందిన వారు..? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలిసింది.

Updated Date - 2020-10-04T14:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising