ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధైర్యంగా ఉండండి

ABN, First Publish Date - 2020-10-30T11:31:08+05:30

మరికొద్ది రోజులు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెళియాపుట్టి, అక్టోబరు 29: మరికొద్ది రోజులు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయడు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ఆయన కార్యాలయంలో టీడీపీ మండల నేతలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసు లు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివ రించాలన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి.పరమేష్‌రెడ్డి, భాస్కర్‌గౌడో, చక్రి, సిలార్‌, మన్మథరావు, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising