ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టండి

ABN, First Publish Date - 2020-10-29T08:49:58+05:30

గిరిజనులకు ఇచ్చే పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని ఐటీడీఏ పీవో శ్రీధర్‌ అన్నారు. ఇటీవల చేపట్టిన గిరిజన పట్టాల పంపిణీపై బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఐటీడీఏ పీవో శ్రీధర్‌


కోదూరు(పాతపట్నం), అక్టోబరు 28: గిరిజనులకు ఇచ్చే పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని  ఐటీడీఏ పీవో శ్రీధర్‌ అన్నారు. ఇటీవల చేపట్టిన గిరిజన పట్టాల పంపిణీపై బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోదూ రు గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులందరికీ పట్టాలు అందాయా అని ప్రశ్నించారు. అనంతరం పాతపట్నంలో కంటైన్మెంట్‌ జోన్‌ను పరిశీలించారు. వీధి వాసులందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. ఆయ నతో పాటు డీటీ బి.నాగభూషణరావు, మండల సర్వేయర్‌ ఎం.జనార్దనరావు, ఈవో పీఆర్డీ  నరసింహప్రసాద్‌ పండా తదితరులున్నారు.

Updated Date - 2020-10-29T08:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising