ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN, First Publish Date - 2020-10-07T10:06:51+05:30

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ 

మబగాం(పోలాకి) అక్టోబరు 6: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంగళవారం మబగాంలో రైతులకు కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, టాటా రేలిస్‌ ఉత్పత్తి చేసిన క్రిమినాశిని మందులను సరఫరా చేయ గా వాటిని కృష్ణదాస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రై తులు వీటిని వినియోగించుకోవాలని కోరారు.  జేడీఏ కె.శ్రీధర్‌, ఏడీఏ రవీంద్రభారతి, సెరీకల్చర్‌ ఏడీ పి.బాలకృష్ణారావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-07T10:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising