ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా దాతలకు అభినందన

ABN, First Publish Date - 2020-09-29T11:41:09+05:30

పనసల వలస యువజన సం ఘ ప్రతినిధులు డబ్డాడ రామి నాయుడు, కురమాన వేణు సోమవారం శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేగిడి, సెప్టెంబరు 28: పనసల వలస యువజన సం ఘ ప్రతినిధులు డబ్డాడ రామి నాయుడు, కురమాన వేణు సోమవారం శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేశారు.


వీరికి కలెక్టర్‌ నివాస్‌, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహనరావు అభినందించారు. కరోనా సోకి తగ్గిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పెంకి చైత న్య, కడగల నాగరాజు, కొత్తా సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-29T11:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising