ప్లాస్మా దాతలకు అభినందన
ABN, First Publish Date - 2020-09-29T11:41:09+05:30
పనసల వలస యువజన సం ఘ ప్రతినిధులు డబ్డాడ రామి నాయుడు, కురమాన వేణు సోమవారం శ్రీకాకుళం రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేశారు.
రేగిడి, సెప్టెంబరు 28: పనసల వలస యువజన సం ఘ ప్రతినిధులు డబ్డాడ రామి నాయుడు, కురమాన వేణు సోమవారం శ్రీకాకుళం రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేశారు.
వీరికి కలెక్టర్ నివాస్, రెడ్క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహనరావు అభినందించారు. కరోనా సోకి తగ్గిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పెంకి చైత న్య, కడగల నాగరాజు, కొత్తా సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-29T11:41:09+05:30 IST