ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

ABN, First Publish Date - 2020-12-06T05:24:38+05:30

నవసమాజ నిర్మా ణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల తో తండ్యాంవలసలో శనివారం సమావేశం నిర్వ హించారు.

మాట్లాడుతున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : నవసమాజ నిర్మా ణానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఎస్పీ అమిత్‌బర్దర్‌ పిలుపునిచ్చారు. జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శుల తో  తండ్యాంవలసలో శనివారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నవ సమాజ స్థాపనలో మహిళా సంరక్షణ కార్యదర్శులే కీలకపాత్ర పోషించాలన్నారు. పోలీసు శాఖ, మహ ళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, చైల్డ్‌లైన్‌, పంచాయతీ తదితర విభాగాలకు సం ధానకర్తలుగా వ్యవహరించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విఠలేశ్వ రరావు, డీఎస్పీలు మహేంద్ర, శ్రీనివాసరావు, సీఐలు అంబేద్కర్‌, నీలయ్య, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2020-12-06T05:24:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising