ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేయండి

ABN, First Publish Date - 2020-07-07T11:14:05+05:30

సచివాలయాల్లో ఎంపిక చేసిన ఇళ్ల పట్టాల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేసి అర్హులను మళ్లీ ఎం పిక చేయాలని సోమవారం టీడీపీ మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వజ్రపుకొత్తూరు, జూలై 6:  సచివాలయాల్లో ఎంపిక చేసిన ఇళ్ల పట్టాల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేసి  అర్హులను మళ్లీ  ఎం పిక చేయాలని సోమవారం టీడీపీ మండల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడుతూ బెండిగేటు వద్ద నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్లను గతంలో ఎంపిక చేసిన వారికే అందజేయాలని కోరారు. టీడీపీ మాజీ మండల అధ్యక్షలు బి.శశిభూ షన్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ నారాయణమూర్తికి వినతి పత్రం అంద జేశారు. కార్యక్రమంలో సూరాడ మోహనరావు, మరడ దుర్యోధనరెడ్డి, అర్సవల్లి ఉమామహేశ్వరరావు, పోతనపల్లి షన్ముఖరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-07T11:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising