ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోరోజూ ఐటీ దాడులు

ABN, First Publish Date - 2020-02-08T09:52:23+05:30

రాజాంలోని రమేష్‌నాయుడు జ్యూయలర్స్‌లో శుక్రవారం కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 7:  రాజాంలోని రమేష్‌నాయుడు  జ్యూయలర్స్‌లో శుక్రవారం కూడా ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించారు. ఈనెల 6న (గురువారం) అర్ధరాత్రి వరకూ దాడులు చేసిన విషయం పాఠకులకు విధితమే. శుక్రవారం ఉదయం నుంచి జ్యూయలర్స్‌ యజమాని షాపు తెరవలేదు. అయితే... మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుమారు పదిమంది అధికారులు వచ్చి యజమాని పిన్నింటి రమేష్‌ నాయుడు సమక్షంలో షాపు తెరిపించారు. షాపులోని రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. కంప్యూటర్లను పరిశీలించారు. అమ్మకాల మేరకు ఆదాయపుపన్ను శాఖకు చెల్లింపులు జరుగుతున్నాయా లేదా... జీఎస్టీ చెల్లింపులు, ఆన్‌లైన్‌లో బంగారం అమ్మకాలు తదితర అంశాలపై యజమాని నుంచి సమాచారాన్ని సేకరించినట్లు స్పష్టమవుతోంది. అయితే... షాపులో గురువారం డిస్‌ప్లే చేసిన బంగారు ఆభరణాలు శుక్రవారం కనిపించలేదు. రికార్డుల తనిఖీలు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2020-02-08T09:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising