ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN, First Publish Date - 2020-12-14T05:09:23+05:30

వజ్రపుకొత్తూరుకు చెందిన జవాన్‌ బొంగు బాబూ రావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. అసోం రైఫిల్‌లో జవాన్‌గా పనిచేసిన ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాడి అక్టోబరు 21న మృతిచెందిన విషయం విదితమే. జిల్లా అధికారుల నుంచి సమాచారం అందిందని, రెండు రోజుల్లో మంత్రి అప్పలరాజు రూ.50 లక్షల చెక్కు అందజేయనున్నట్లు సమాచారం వచ్చిం దని బాబూరావు భార్య ప్రియ, తల్లి దమయంతి తెలిపారు.

మాట్లాడుతున్న బాబూరావు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  వీరజవాన్‌ కుటుంబానికి సమాచారం అందించిన అధికారులు

వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరుకు చెందిన జవాన్‌ బొంగు బాబూరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసింది. అసోం రైఫిల్‌లో జవాన్‌గా పనిచేసిన ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో తీవ్రవాదులతో పోరాడి అక్టోబరు 21న మృతిచెందిన విషయం విదితమే. జిల్లా అధికారుల నుంచి సమాచారం అందిందని,  రెండు రోజుల్లో మంత్రి అప్పలరాజు రూ.50 లక్షల చెక్కు అందజేయనున్నట్లు సమాచారం వచ్చిం దని బాబూరావు భార్య ప్రియ, తల్లి దమయంతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయడంలో మంత్రి అప్పల రాజు కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, మంత్రి అప్పలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పి.గురయ్య నాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు హేమంతరాజు, పి.లక్ష్మణ పాల్గొన్నారు.

 


 

Updated Date - 2020-12-14T05:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising