ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్రైవేటీకరణ తగదు

ABN, First Publish Date - 2020-08-11T10:06:15+05:30

రైల్వేశాఖ ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, ఆగస్టు 10: రైల్వేశాఖ ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే శ్రామిక్‌ యూనియన్‌ నాయకులు హెచ్చరించారు. ప్రైవేటీకరణ జరిగితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై కార్మికులకు జాగృతం చేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిం చారు. పలాస బ్రాంచ్‌ పరిధిలోని పలాస నుంచి జాడుపూడి వరకు ఉన్న రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్న రైల్వే కార్మికులను కలిసి పరిస్థితిని వివరించారు. ఈ సంద ర్భంగా ఆ సంఘ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ మట్ట రామకృష్ణ విలేఖరులతో మా ట్లాడుతూ.. రైల్వే ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగా వకా శాలు కోల్పోవడంతో పాటు ప్ర స్తుత ఉద్యోగులకు రాయితీలు రావన్నారు. కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి ఎం. ఉమామహేశ్వరరావు, డీవీ రావు, పీవీవీఎన్‌.రావు, ఎ.రాము, పి.కామే శ్వరరావు, సింహాచలం, ఎండీవీ రమణ, పి.చలపతిరావు, డీడీ రావు, ఎన్‌సీఎస్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T10:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising