ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టాలు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2020-12-05T05:19:04+05:30

చిలకపాలెం పరిధిలోని నారాయణపురం భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులు, సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎచ్చెర్ల: చిలకపాలెం పరిధిలోని నారాయణపురం భూములను ఏళ్ల తరబడి సాగుచేస్తున్న రైతులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎచ్చెర్లలో శుక్రవారం రిలే దీక్షలు ప్రారంభించారు. నారాయణపురం పరిధిలో 170 ఎకరాల భూములను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారని, వీరికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్ర మంలో వివిధ సంఘాల నాయకులు కె.మోహనరావు, డి.గోవిందరావు, పి.తేజేశ్వ రరావు, సీహెచ్‌.అమ్మన్నాయుడు  తోనంగి నందోడు తదితరులు కూర్చొన్నారు. 


 



Updated Date - 2020-12-05T05:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising