ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ‘క్విట్‌ ఇండియా’

ABN, First Publish Date - 2020-08-10T10:40:44+05:30

నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో జిల్లా కాం గ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా డేను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట: నగరంలోని ఇందిరా విజ్ఞాన భవనంలో జిల్లా కాం గ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో క్విట్‌ ఇండియా డేను  ఆదివారం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసిన కాంగ్రెస్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షడు పైడి నాగభూషణరావు మాట్లా డుతూ, స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌ వంటి గొప్ప నేతల త్యాగాలు, బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాడిన తీరు, ఉద్యమాలు, దేశ ప్రజల మధ్య ఉన్న ఐక్యత నేటి యువతకు మార్గదర్శకాలు అని తెలిపారు. ప్రస్తుతం దేశ నాయకుల్లో ఐక్యమత్యం కొరవడిందన్నారు. నేటి నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, రెల్ల సురేష్‌, భైరి రాజేశ్వరరావు, దంత త్రినాథరావు, ఎన్‌.అశోక్‌, జగన్‌మోహనరావు, డి.బుజ్జిబాబు, ఎస్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising