ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలి

ABN, First Publish Date - 2020-11-28T05:02:41+05:30

పలాస-కాశీబుగ్గ పరిధి సూది కొండ పోరంబోకు ప్రాంతంలో క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష కోరారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న గౌతు శిరీష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష  

పలాసరూరల్‌, నవంబరు 27: పలాస-కాశీబుగ్గ పరిధి సూది కొండ పోరంబోకు ప్రాంతంలో క్వారీ తవ్వకాలను అడ్డుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్‌ మధుసూదనరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురు షోత్తపురం రెవెన్యూ పరిధిలో సూదికొండ ప్రాంతంలో క్వారీ తవ్వకాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. క్వారీ ప్రాంతం నుంచి 500 మీటర్ల వరకు ఎటువంటి స్థిర, ప్రభుత్వ నివాస ప్రాంతాలు, కట్టడాలు లేవని రెవెన్యూ, గనులు, భూగర్భశాఖాధికారులు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఆ ప్రాంతంలో 200 పడకల ఆసుపత్రి, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ క్వారీకి అనుమతులు ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ను కలిసిన వారిలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, నాయకులు లొడగల కామేశ్‌, పీరుకట్ల విఠల్‌, గాలి కృష్ణారావు, కె.సత్యం ఉన్నారు.

 

 

Updated Date - 2020-11-28T05:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising