ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు ఉత్తమ సేవలు అందించండి

ABN, First Publish Date - 2020-07-04T11:19:53+05:30

రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం నర్శిపురంలోలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగాం, జూలై 3:  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని  వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు కె.శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం నర్శిపురంలోలో వ్యవసాయ సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకి అవస రమైన ఎరువులు, ఇతర అవసరాలను సకాలంలో అందించి సూచనలు ఇచ్చి పంటల సాగులో అధిక దిగుబడులు సాధిం చుకునేలా చూడాలన్నారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద ఎస్సీలకు మంజూరైన వ్యవసాయ యూనిట్లను జేడీఏ కె.శ్రీధర్‌, టెక్కలి వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌లు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-07-04T11:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising