ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23న సచివాలయాల వద్ద నిరసన

ABN, First Publish Date - 2020-07-12T11:26:25+05:30

ప్రైవేటీకరణ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈనెల 23న సచివాలయాల వద్ద నిరసన తెలియజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భామిని: ప్రైవేటీకరణ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈనెల 23న సచివాలయాల వద్ద నిరసన తెలియజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శిర్ల ప్రసాద్‌ తెలిపారు. శనివారం భామినిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావే శం నిర్వహించారు. ఆగస్టు తొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సంఘ నాయకులు బి.రామారావు, జి.ప్ర సాద్‌, అబ్దులమ్మ, వెంకటమ్మ, భాస్కరరావు, కృష్ణారావు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-12T11:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising