ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులకు ప్రాధాన్యం

ABN, First Publish Date - 2020-09-23T10:57:40+05:30

ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎల్‌.ఎన్‌.పేట, సెప్టెంబరు 22: ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. లక్ష్మీనర్సుపేట పీహెచ్‌సీలో అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్దాపన చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో వివిధ పనులను ‘నాడు-నేడు’ పఽథకంలో రూ.51 లక్షలతో చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి టి.ప్రవల్లిక,  నాయకులు పాల్గొన్నారు. 


హిరమండలం: ‘నాడు-నేడు’లో భాగంగా హిరమండలం పీహెచ్‌సీలో అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.85 లక్షలతో ఆసుపత్రి లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభావతి, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ ఏవీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-23T10:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising