ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండెక్కిన కూరగాయల ధరలు

ABN, First Publish Date - 2020-03-24T07:37:33+05:30

జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ ప్రభావంతో కూరగాయల ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఈ నెల 31 వరకూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసన్నపేట రూరల్‌, మార్చి 23: జనతా కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ ప్రభావంతో కూరగాయల ధరలకు అమాంతంగా రెక్కలు వచ్చాయి. ఈ నెల 31 వరకూ లాక్‌ డౌన్‌ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కూర గాయల ధరలు ఒక్కసాగిగా రెట్టింపైనాయి. టామాటా రూ.40 నుంచి రూ.50, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు రూ.40కు విక్రయిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాలు తిరగకపోవడంతో దాన్ని సాకుగా చూపించి అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయల ధరలను వ్యాపారులు రెట్టింపు చేశారు.

Updated Date - 2020-03-24T07:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising