ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాజిక దూరం పాటించండి

ABN, First Publish Date - 2020-03-29T11:34:23+05:30

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరం పాటించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌


రణస్థలం/లావేరు, మార్చి 28 :  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని,  సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన రణస్థలం మండలంలోని సీతంవలస, లావేరు మండలంలోని వెంకటాపురంలలో పర్యటించారు.


ఈ సందర్భంగా ఆయన కరోనాపై ప్రజలకు అవగహన కల్పించారు.  ఏప్రిల్‌ 14 వరకూ బయటకు రాకుండా ఉండాలన్నారు.  గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.  కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొంతు ఎల్లంన్నాయుడు, లుకలాపు అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising