ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరంపై పోలీసుల ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2020-12-20T07:09:56+05:30

మత్స్యకారుల మధ్య వలల వినియోగం విషయంలో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

రబ్బర్‌ బుల్లెట్ల ప్రయోగంపై డెమో ఇస్తున్న సీఐ ఫిరోజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాల, డిసెంబరు 19 : మత్స్యకారుల మధ్య వలల వినియోగం విషయంలో ఏర్పడిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంత గ్రామాలైన చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం, రామాపురం గ్రామాల్లో పికెట్లు కొనసాగిస్తున్నారు. మరోసారి అల్లర్లు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. వజ్ర వాహనం ద్వారా వంద అడుగుల దూరంలో ఉన్న వారిపై భాష్పవాయువు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించే డెమో నిర్వహించారు. 


Updated Date - 2020-12-20T07:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising